గూడూరు మండలంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కోసం సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. రమేష్ బేకరీ అధినేత రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సహాయం అందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

సిమెంట్ బెంచీల పంపిణీ | రమేష్
గూడూరు మండలంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కోసం సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. రమేష్ బేకరీ అధినేత రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సహాయం అందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

