పున్నమి ప్రతిని ధి ఆగస్టు 18 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు టీసీ కోసం ఒక్కొక్క విద్యార్థి వద్ద రూ 200 వసూలు చేసినట్లు తెలిపారు అవర్ లీ బేస్డ్ టీచర్ తో టి సి బుక్ అడ్మిషన్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు అలాగే స్కూల్ ఆవరణలోని చెట్లను తొలగించి వాటిని మిడ్ డే మీల్స్ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు అధికారులు విచారణ చేపట్టాలని కోరారు



