ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ (హైదరాబాద్) రూ.18 లక్షల విలువైన 16 వేల పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేసినట్లు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
భీమినేని వందనాదేవి తెలిపారు.
ఈ పుస్తకాలను జిల్లాలోని 98 శాఖా గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి కొత్తపేటలోని మహిళా సాధికారత భవనంలో నడుస్తున్న మహిళా, బాలల గ్రంథాలయానికి 139 పుస్తకాలు వచ్చాయి.
సోమవారం ఈ పుస్తకాలను గ్రంథాలయ అధికారి కడియాల సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ప్రదర్శించారు.

రూ.18 లక్షల విలువైన పుస్తకాల విరాళం | గుంటూరు జిల్లా గ్రంథాలయాలకు పంపిణీ
ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ (హైదరాబాద్) రూ.18 లక్షల విలువైన 16 వేల పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేసినట్లు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమినేని వందనాదేవి తెలిపారు. ఈ పుస్తకాలను జిల్లాలోని 98 శాఖా గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి కొత్తపేటలోని మహిళా సాధికారత భవనంలో నడుస్తున్న మహిళా, బాలల గ్రంథాలయానికి 139 పుస్తకాలు వచ్చాయి. సోమవారం ఈ పుస్తకాలను గ్రంథాలయ అధికారి కడియాల సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ప్రదర్శించారు.

