బద్రాద్రికొత్తగూడెం;జూలై.(పున్నమి న్యూస్); మన రాష్ట్రం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి gaaru kothagudem వచ్చిన సందర్బంగా స్థానిక యోగా టీచర్ గుమ్మలాపురం సత్యనారాయణ గారు ఎంత మంది పిల్లలకి యోగా నేర్పించి ఈఎన్నో పోటీలలో విజేతలుగా నిలిపినందుకు గాని బెంగళూరు వారినుండి జాతీయ ఉత్తమ యోగా టీచర్ అవార్డు అందుకున్న సందర్భం గా అయనకి అభినందన లు తెలిపారు,ఇలాగే అందరికి నీపిస్తుంది వారికి ఆయురు ఆరోగ్యాలు కలిగేవిధంగా కృషిచేయాలని కోరుతున్నారు



