Wednesday, 9 September 2026
  • Home  
  • శోంఠ్యం పరిధిలో 5 గంటలు విద్యుత్ అంతరాయం
- విశాఖపట్నం

శోంఠ్యం పరిధిలో 5 గంటలు విద్యుత్ అంతరాయం

విశాఖపట్నం జిల్లా, సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) :: 33/11 కేవీ శోంఠ్యం సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయం కారణంగా గొంతినవాణిపాలెం, మామిడిలోవ, జి.ఎస్. అగ్రహారం, ఎన్‌జీఆర్ పురం, గండిగుండం, రామవరం, కణమం, అయ్యవారి కణమం, బంటుమెరక, గోరింట, కొలవానిపాలెం, బి.డి.పాలెం తదితర ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు విశాఖపట్నం ఆపరేషన్ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా, సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) ::

33/11 కేవీ శోంఠ్యం సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విద్యుత్ అంతరాయం కారణంగా గొంతినవాణిపాలెం, మామిడిలోవ, జి.ఎస్. అగ్రహారం, ఎన్‌జీఆర్ పురం, గండిగుండం, రామవరం, కణమం, అయ్యవారి కణమం, బంటుమెరక, గోరింట, కొలవానిపాలెం, బి.డి.పాలెం తదితర ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ మేరకు విశాఖపట్నం ఆపరేషన్ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.