పాడేరు ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు డిగ్రీ/బీటెక్ అర్హుతగల 18-28 ఏళ్ళ యువత నుండి ఆరోహణ్ ఏఐ ఫెలోషిప్ 2026 శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. శిక్షణ AI, Gen AI, Agentic AIలపై ఉంటుందన్నారు. ధరఖాస్తులను ఈ నెల 11 లోపు https://aarohan.fynityinnovations.com/register లో అప్లై చేయాలన్నారు. శిక్షణకు సంబందించిన పోస్టర్స్ స్వర్ణగ్రామ ఆఫీసులలో ప్రదర్శించాలని పంచాయితీ సెక్రటరీలకు ఆదేశించారు.



