ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారని బీద రవిచంద్ర తెలిపారు. తుమ్మలపెంటలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మత్స్యకార సేవా కార్యక్రమం’లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేల విలువైన ‘మత్స్యకార భృతి’ నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

మత్స్యకారులకు సీఎం వరం — బీద రవిచంద్ర
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారని బీద రవిచంద్ర తెలిపారు. తుమ్మలపెంటలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మత్స్యకార సేవా కార్యక్రమం’లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేల విలువైన ‘మత్స్యకార భృతి’ నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

