పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లాక్ మ్యాజిక్ పేరుతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరినీ సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు ఈ వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు కరీంనగర్ కు చెందిన తూర పా శ్యాం కుమార్ వేములవాడ అర్బన్ మండలం అగ్రహానికి చెందిన లక్ష్మి రాజ్యమును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు



