Tuesday, 30 June 2026
  • Home  
  • ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AI ప్రాధాన్యాన్ని చాటుతున్న డా. కె.టి.సి. పాపారాయుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AI ప్రాధాన్యాన్ని చాటుతున్న డా. కె.టి.సి. పాపారాయుడు

ఎం.ఏ., ఎం.எస్సీ., ఎం.எడ్., టి.పి.టి., పీజీడీజీసీ, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన డా. కె.టి.సి. పాపారాయుడు ప్రముఖ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, రచయితగా విశేష గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో AI అత్యంత ప్రాధాన్యమైన సాంకేతికతగా మారనుందని ఆయన అభిప్రాయపడుతూ, సాంకేతిక అభివృద్ధితో పాటు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎం.ఏ., ఎం.எస్సీ., ఎం.எడ్., టి.పి.టి., పీజీడీజీసీ, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన డా. కె.టి.సి. పాపారాయుడు ప్రముఖ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, రచయితగా విశేష గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో AI అత్యంత ప్రాధాన్యమైన సాంకేతికతగా మారనుందని ఆయన అభిప్రాయపడుతూ, సాంకేతిక అభివృద్ధితో పాటు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.