నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీఓ సమావేశ మందిరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని మండల విద్యాశాఖాధికారులు పి.రమేష్, శోభనాద్రి కొనియాడారు.ఈ సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలందించిన 24 మంది ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యాభిమానులు పాల్గొని ఉపాధ్యాయులను, అభినందించారు

పొదలకూరులో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీఓ సమావేశ మందిరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని మండల విద్యాశాఖాధికారులు పి.రమేష్, శోభనాద్రి కొనియాడారు.ఈ సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలందించిన 24 మంది ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యాభిమానులు పాల్గొని ఉపాధ్యాయులను, అభినందించారు

