Wednesday, 10 June 2026
  • Home  
  • *పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య*
- పల్నాడు

*పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య*

నర్సరావుపేట: పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈయన ఒంగోలు జిజిహెచ్ సూపర్నెంట్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన గురజాల ఆర్డీవో గా కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఇన్చార్జి డిఆర్ఓగా బాధ్యతలు నిర్వహించిన నారదముని రిలీవ్ అయ్యారు.

నర్సరావుపేట:
పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈయన ఒంగోలు జిజిహెచ్ సూపర్నెంట్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన గురజాల ఆర్డీవో గా కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఇన్చార్జి డిఆర్ఓగా బాధ్యతలు నిర్వహించిన నారదముని రిలీవ్ అయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.