Friday, 19 June 2026
  • Home  
  • నాయకుడిని కాదు శ్రామికుడిని ఎమ్మెల్యే మద్దిపాటి
- News

నాయకుడిని కాదు శ్రామికుడిని ఎమ్మెల్యే మద్దిపాటి

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి లో ఎన్డీఏ కూటమి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను మీ నాయకుడిని కాదు మీ శ్రామికుడిని మీ సేవకుడిని కార్మికుడిని ఏప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తానని మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రుణం తీర్చుకుంటానని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకెళుతుందని ప్రజలందరూ గమనించి కూటమి పార్టీకి బాసటగా నిలవాలని ఆయన కోరారు.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి లో ఎన్డీఏ కూటమి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను మీ నాయకుడిని కాదు మీ శ్రామికుడిని మీ సేవకుడిని కార్మికుడిని ఏప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తానని మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రుణం తీర్చుకుంటానని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకెళుతుందని ప్రజలందరూ గమనించి కూటమి పార్టీకి బాసటగా నిలవాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.