Friday, 31 July 2026
  • Home  
  • దేవాలయాల్లో దొంగల బీభత్సం.. హుండీ, బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల్లో దొంగల బీభత్సం.. హుండీ, బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు!

కలిగిరి మండలంలోనీ కుడుములదిన్నెపాడు, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. కుడుములదిన్నెపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ హుండీని అపహరించిన దుండగులు, అనంతరం గ్రామ శివారులో పడవేసి వెళ్లిపోయారు. కృష్ణారెడ్డిపాలెంలోని శ్రీ పోలేరమ్మ, అంకమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలను దొంగలు ఎత్తుకెళ్లారు.

కలిగిరి మండలంలోనీ కుడుములదిన్నెపాడు, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. కుడుములదిన్నెపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ హుండీని అపహరించిన దుండగులు, అనంతరం గ్రామ శివారులో పడవేసి వెళ్లిపోయారు. కృష్ణారెడ్డిపాలెంలోని శ్రీ పోలేరమ్మ, అంకమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలను దొంగలు ఎత్తుకెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.