ఒడిశాలో రుతుక్రమం సమయంలో పాఠశాలకు హాజరు కాకపోవడం బాలికల విద్యపై ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సుమారు 74 శాతం విద్యార్థినులు ప్రతి నెలా ఒకటి నుంచి ఎనిమిది రోజుల వరకు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు నివేదిక తెలిపింది.

- News
ఒడిశాలో బాలికల విద్యపై రుతుక్రమం ప్రభావం
ఒడిశాలో రుతుక్రమం సమయంలో పాఠశాలకు హాజరు కాకపోవడం బాలికల విద్యపై ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సుమారు 74 శాతం విద్యార్థినులు ప్రతి నెలా ఒకటి నుంచి ఎనిమిది రోజుల వరకు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు నివేదిక తెలిపింది.

