పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా
TG ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి భారీ స్పందన లభిస్తుంది ఇప్పటివరకు రెండు లక్షల 90 వేల దరఖాస్తులకు ఈనెల 15వ తేదీ చివరి గడువు అనంతరం మండలాల్లో ఎంపీడీవోలు మున్సిపాలిటీలో కమిషనర్లు పరిశీలన చేపడతారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితా రూపొందించి ఎంపికైన వారికి 12 వేల రూపాయల విలువైన కుట్టు మిషన్ ను ప్రజా ప్రతినిధుల ద్వారా అందజేయనుంది



