Saturday, 4 July 2026
  • Home  
  • చెరువులో మునిగి గిరిజనుడు మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెరువులో మునిగి గిరిజనుడు మృతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చెరువులో చేపలు పడుతుండగా జరిగిన ప్రమాదంలో గిరిజనుడు పల్లిపాటి పుల్లయ్య (62) మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం భార్య శారదమ్మతో కలిసి తెప్పపై చేపలు పడుతుండగా తెప్ప అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. భార్యను రక్షించి ఒడ్డుకు చేర్చిన అనంతరం పుల్లయ్య నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు, స్థానికులు కోరుతున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చెరువులో చేపలు పడుతుండగా జరిగిన ప్రమాదంలో గిరిజనుడు పల్లిపాటి పుల్లయ్య (62) మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం భార్య శారదమ్మతో కలిసి తెప్పపై చేపలు పడుతుండగా తెప్ప అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. భార్యను రక్షించి ఒడ్డుకు చేర్చిన అనంతరం పుల్లయ్య నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు, స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.