Monday, 17 August 2026

Tag: రైతులు

జనగాం

కెనాల్ మెజర్మెంట్లు తొలగింపు! సముద్రాల సూరారం రైతుల ఇబ్బందులు!

స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుండి ఇప్పగూడెం ఎల్-2 కెనాల్‌ ద్వారా సముద్రాల సూరారంకు రావాల్సిన నీరు మెజర్మెంట్లు తొలగించడం వల్ల. నీరు సరిగ్గా రాకపోవడంతో సముద్రాల సూరారం గ్రామ రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం కాలం కాక వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.