Sunday, 6 September 2026

Tag: RoadAccident

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో వాహనం బోల్తా..17 మందికి గాయాలు

నెల్లూరు, బుజబుజ నెల్లూరు సమీపంలో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడటంతో 17 మంది జార్ఖండ్ కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంటనే జీజీహెచ్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్య సేవలను పరిశీలించి, గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున, ఐసీయూ బాధితుడికి రూ.లక్ష తక్షణ సాయం అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

హైదరాబాద్

ఎంపీ కుమారుడు సంజూష్‌పై కేసు

మాదాపూర్‌లో ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. ఈ నెల 16న సంజూష్ నడిపిన కారు ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారును సంజూష్‌నే నడిపినట్లు నిర్ధారించిన పోలీసులు, అతనిపై BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.