ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం:పవన్కుమార్ ప్రజాపతి
ముత్తుకూరు బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పవన్కుమార్ ప్రజాపతి సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వాల్టా చట్టం అమలు, భారీ వాహనాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వివిధ స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. కృష్ణపట్నం పరిశ్రమలు, సంస్థల్లో స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని, సంబంధిత యాజమాన్యాలను కోరుతున్నారు.

