నాగర్కర్నూల్: పెరిగిన నిత్యవసరాల ధరలను తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తూ సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర నాగర్కర్నూల్ మండలంలో హోరెత్తింది. పెద్దముదునూరు, నర్సాయిపల్లి గ్రామాల్లో సాగిన యాత్రలో సీపీఐ నేతలు హెచ్.ఆనంద్, నరసింహ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించే సభకు తరలిరావాలని కోరారు. ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

NGKL: గల్లీ నుంచి ఢిల్లీ దాకా సీపీఐ పోరు శంఖారావం
నాగర్కర్నూల్: పెరిగిన నిత్యవసరాల ధరలను తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తూ సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర నాగర్కర్నూల్ మండలంలో హోరెత్తింది. పెద్దముదునూరు, నర్సాయిపల్లి గ్రామాల్లో సాగిన యాత్రలో సీపీఐ నేతలు హెచ్.ఆనంద్, నరసింహ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించే సభకు తరలిరావాలని కోరారు. ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

