భారత వాతావరణ శాఖ జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో వర్షపాతం లోటు 40 శాతానికి చేరింది. దీని ప్రభావం వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై పడే అవకాశముందని అధికారులు తెలిపారు. రైతులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

- News
జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
భారత వాతావరణ శాఖ జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో వర్షపాతం లోటు 40 శాతానికి చేరింది. దీని ప్రభావం వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై పడే అవకాశముందని అధికారులు తెలిపారు. రైతులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

