కల్వకుర్తి నియోజకవర్గం
10 ఏళ్ల BRS, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు విమర్శించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ‘Way2News’తో మాట్లాడుతూ –
తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
BRS, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు చేసిందేమీ లేదు – బీజేపీకే అవకాశం ఇవ్వండి!

