Monday, 17 August 2026
  • Home  
  • (Brs పాలనా ఓ స్వర్ణయుగం… Mlc రవీందర్ )
- BHADRADRI

(Brs పాలనా ఓ స్వర్ణయుగం… Mlc రవీందర్ )

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 16:(పున్నమి ప్రతినిధి )::brs పాలనలో తెలంగాణ స్వర్ణయుగం అని అన్నీ వర్గాల ప్రజలకి సంక్షేమ పధకాలు అందించి ప్రజల బాగోగులు చుసిన వ్యక్తి మాజీ సీఎం కెసిఆర్ అని కొనియాడారు.పార్టీ శ్రేణులని ఉద్దేశిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు.ఒక వైపు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలని స్మరించుకుంటూ మరో వైపు తెలంగాణాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేసంలో brs నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 16:(పున్నమి ప్రతినిధి )::brs పాలనలో తెలంగాణ స్వర్ణయుగం అని అన్నీ వర్గాల ప్రజలకి సంక్షేమ పధకాలు అందించి ప్రజల బాగోగులు చుసిన వ్యక్తి మాజీ సీఎం కెసిఆర్ అని కొనియాడారు.పార్టీ శ్రేణులని ఉద్దేశిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు.ఒక వైపు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలని స్మరించుకుంటూ మరో వైపు తెలంగాణాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేసంలో brs నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.