Tuesday, 14 April 2026
  • Home  
  • Arrive..Alive కార్యక్రమం నిర్వహించిన శిరోల్ ఎస్సై గండ్ర సతీష్ గారు
- ఆంధ్రప్రదేశ్

Arrive..Alive కార్యక్రమం నిర్వహించిన శిరోల్ ఎస్సై గండ్ర సతీష్ గారు

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SP శబరిష్ ఆదేశాలతో SI గండ్ర సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సర్పంచ్ ధీరావత్ వీరన్న 30 హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత రోడ్డు ప్రమాదాల నుంచి జాగ్రత్త పడాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SP శబరిష్ ఆదేశాలతో SI గండ్ర సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సర్పంచ్ ధీరావత్ వీరన్న 30 హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత రోడ్డు ప్రమాదాల నుంచి జాగ్రత్త పడాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.