Wednesday, 15 July 2026
  • Home  
  • కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతికి రాజంపేట శాసన సభ్యులు శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
- కడప

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతికి రాజంపేట శాసన సభ్యులు శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త అత్యంత బాధాకరమని పేర్కొన్న శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు , సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.* ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ లోటును భరించే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త అత్యంత బాధాకరమని పేర్కొన్న శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు , సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.*

ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ లోటును భరించే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.