కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ పురపాలక అధ్యక్షురాలు దేవసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముస్లిం హక్కుల ప్రతినిధి అన్వర్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దాయిన్ ,కబీర్ , నాగులు, ఉమర్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ పురపాలక అధ్యక్షురాలు దేవసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముస్లిం హక్కుల ప్రతినిధి అన్వర్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దాయిన్ ,కబీర్ , నాగులు, ఉమర్ పాల్గొన్నారు.