Friday, 18 September 2026
  • Home  
  • నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం
- రాజన్న సిరిసిల్ల

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా నిజాం గద్ద ను కదిలించిన పోరు యోధుడు బద్దం ఎల్లారెడ్డి గుర్తింపు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లి లో జన్మించిన ఆయన ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పోరాడారు జైలు జీవితం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం వంటి కార్యక్రమాలు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1952 ఎన్నికల్లో పీవీ నరసింహారావు పై ఎంపీగా విజయం సాధించారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
నిజాం గద్ద ను కదిలించిన పోరు యోధుడు బద్దం ఎల్లారెడ్డి గుర్తింపు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లి లో జన్మించిన ఆయన ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పోరాడారు జైలు జీవితం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం వంటి కార్యక్రమాలు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1952 ఎన్నికల్లో పీవీ నరసింహారావు పై ఎంపీగా విజయం సాధించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.