Wednesday, 16 September 2026
  • Home  
  • ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడాలంటూ పోస్టుకార్డు ఉద్యమం
- నంద్యాల

ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడాలంటూ పోస్టుకార్డు ఉద్యమం

నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (రైతు పరిశోధన కేంద్రం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌ యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి ప్రజలు, రైతులు, యువత నుంచి విశేష స్పందన లభించింది.125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ను పరిరక్షించాలని, మార్కెట్‌ యార్డు భూమిని ప్రజా అవసరాలకే వినియోగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (రైతు పరిశోధన కేంద్రం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌ యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి ప్రజలు, రైతులు, యువత నుంచి విశేష స్పందన లభించింది.125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ను పరిరక్షించాలని, మార్కెట్‌ యార్డు భూమిని ప్రజా అవసరాలకే వినియోగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.