నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.రూల్ 13 ప్రకారం దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాజపత్రం (AP Gazette No.541) ను సెప్టెంబర్ 14న ప్రచురించినట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

నంద్యాల పురపాలక వార్డుల పునర్విభజనకు అనుమతి
నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.రూల్ 13 ప్రకారం దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాజపత్రం (AP Gazette No.541) ను సెప్టెంబర్ 14న ప్రచురించినట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

