Wednesday, 9 September 2026
  • Home  
  • మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
- అల్లూరి సీతారామరాజు

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ NSS ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు ప్రారంభించారు. POP, పాదరసం, రసాయన రంగుల విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని, మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, NSS PO లు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ NSS ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు ప్రారంభించారు. POP, పాదరసం, రసాయన రంగుల విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని, మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, NSS PO లు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.