నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా వార్డ్ మెంబర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా గజ్జి రాజేందర్, ఉపాధ్యక్షులుగా మాణిక్యం శ్రీకాంత్, క్యాషియర్ గా ఎస్కే అఫ్రోజ్, ప్రధాన కార్యదర్శిగా గంధం గంగాధర్, కార్యదర్శిగా ఎర్రటి సందీప్, గౌరవ సలహాదారులుగా మహమ్మద్ షారుక్ ఖాన్, సాంబారు పద్మాకర్, మేకల వినోద్ లను ఎన్నుకున్నారు.



