*గురుపూజోత్సవం సందర్భంగా డీఎస్సీ అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు “గురు పరిరక్షణ దీక్ష”.*
*తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*
ది.05/09.
తాడేపల్లి –
ఈ సందర్భంగా జోగి రమేష్ గారు మాట్లాడుతూ..
* గురువులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం.
* డీఎస్సి పేరిట తన తాబేదారులకు, కార్యకర్తలకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారు.
* విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారాలు చేయడం చాలా దారుణం.
* దొంగ సర్టిఫికేట్లు ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచేటు.
* జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగం అభ్యర్థుల ప్రతిభను బట్టి వచ్చాయి.
* నియామకాలపై సీబీఐ విచారణ జరగాలి – నిజమైన ప్రతిభ కలిగిన అభ్యర్థులకు న్యాయం జరగాలి.




