*మరణం లేని మహనీయుడుకి ఘన నివాళులు.*
ది.02/09.
ఇబ్రహీంపట్టణం(ఫెర్రీ)/ఎన్టీఆర్ జిల్లా – దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వై.యస్.ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పేదలకు పండ్లు పంచిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు* మరియు నాయకులు, కార్యకర్తలు.




