పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను సృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 1 నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పి మహేష్ బి గీతే గారు తెలిపారు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిరసనలు సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు



