నెల్లూరు జిల్లాలో రూ .3 లక్షల లంచం తీసుకుంటుoదగా ACB రెడ్ నెల్లూరు లో తెలుగు గంగా ఇరిగేషన్ శాఖకు చెందిన EE మహేశ్,DE గౌతమ్, ఏఈ నారాయణ రాజు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ACB కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి కార్యాలయాలు సోదాలు నిర్వహించారు ఘటనపై విచారణ కొనసాగుతుంది



