Thursday, 27 August 2026
  • Home  
  • రూ.300 దర్శనం టికెట్ దక్కలేదా? టీటీడీ మరో అవకాశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రూ.300 దర్శనం టికెట్ దక్కలేదా? టీటీడీ మరో అవకాశం

సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనం కోరుకునే భక్తులకు టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేయనుంది. రూ.1,600తో టికెట్ బుక్ చేసుకుంటే ఇద్దరు భక్తులు హోమంలో పాల్గొని అదే రోజు మధ్యాహ్నం రూ.300 ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో హోమం నిర్వహిస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో త్వరగా బుక్ చేసుకోవడం మంచిది.

సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనం కోరుకునే భక్తులకు టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేయనుంది. రూ.1,600తో టికెట్ బుక్ చేసుకుంటే ఇద్దరు భక్తులు హోమంలో పాల్గొని అదే రోజు మధ్యాహ్నం రూ.300 ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో హోమం నిర్వహిస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో త్వరగా బుక్ చేసుకోవడం మంచిది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.