మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 24 నుంచి 26 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 24న వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకుని చౌటపాలెంలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 25న వింజమూరులోని వై.ఆర్. జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 26న గూడూరు రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గంలో తమిళనాడుకు బయలుదేరుతారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

24 నుంచి జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 24 నుంచి 26 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 24న వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకుని చౌటపాలెంలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 25న వింజమూరులోని వై.ఆర్. జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 26న గూడూరు రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గంలో తమిళనాడుకు బయలుదేరుతారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

