పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం ముఖ్యంగా శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయంలో సందడిగా మారి దర్శనమిస్తుంది ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు అర్చకులు వేద పండితులు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అభిషేకాలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించు కున్నారు ఈ కార్యక్రమంలో పున్నమి ప్రతినిధి ఎల్లారెడ్డిపేట రిపోర్టర్ గాజుల బాలాజీ మరియు గుండారపు వేణు రెడ్డి భీమేశ్వర స్వామి ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది



