విజయవాడ ఎంపీ కార్యాలయంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతలు ఎంపీ చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, మారేమండ గ్రామ ప్రజల రహదారి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తాతకుంట్ల మెయిన్ రోడ్డు నుండి మిట్టగూడెం, మారేమండ, నరసాపురం కలుపుతూ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. కావున రోడ్డు వేయాలని కోరారు.

రహదారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి
విజయవాడ ఎంపీ కార్యాలయంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతలు ఎంపీ చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, మారేమండ గ్రామ ప్రజల రహదారి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తాతకుంట్ల మెయిన్ రోడ్డు నుండి మిట్టగూడెం, మారేమండ, నరసాపురం కలుపుతూ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. కావున రోడ్డు వేయాలని కోరారు.

