*అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*
*సంక్షేమ శాఖలపై మంత్రులతో సమీక్షలో, ప్రస్తుత మెస్ ఛార్జీలపై 10% పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.*
*MJP గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.500 కోట్లకు ఆమోదం.*
*హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.*
*మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత jనాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో సొంత ఇంటి వాతావరణం కల్పించడమే ప్రభుత్వజేజేలక్ష్యమని తెలిపిన మంత్రి సవిత.*



