Friday, 10 July 2026
  • Home  
  • ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో స్థానం కోసం భారత్ ప్రచారం ప్రారంభం
- News

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో స్థానం కోసం భారత్ ప్రచారం ప్రారంభం

2028–29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించనుంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల 13న న్యూయార్క్‌లో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గ్లోబల్ సౌత్ దేశాల మద్దతు సాధించేందుకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

2028–29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించనుంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల 13న న్యూయార్క్‌లో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గ్లోబల్ సౌత్ దేశాల మద్దతు సాధించేందుకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.