Thursday, 9 July 2026
  • Home  
  • అన్నా మినిస్ట్రీస్ సౌజన్యంతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అన్నా మినిస్ట్రీస్ సౌజన్యంతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మంగళవారం ఉదయం అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కె ఎస్ టి ఏ నందు గల 49 మంది విద్యార్థులకు ఉచితంగా వ్రాత పుస్తకాలు చైర్మన్ పమ్మి సత్యనారాయణ అందజేశారు అంబేద్కర్ మహాశయుని ముఖచిత్రంతో గల నోటు పుస్తకాలు అందివ్వటం చాలా సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోలాటి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకరరావు అడ్మినిస్ట్రేటర్ నేకూరి రాజేష్ కుమార్, హైకోర్టు న్యాయవాది ఐ.ఇ.కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా రాత పుస్తకాలు పంపిణీ చేయడానికి పలువురు సంతోషం వ్యక్తపరిచి అభినందించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మంగళవారం ఉదయం అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కె ఎస్ టి ఏ నందు గల 49 మంది విద్యార్థులకు ఉచితంగా వ్రాత పుస్తకాలు చైర్మన్ పమ్మి సత్యనారాయణ అందజేశారు అంబేద్కర్ మహాశయుని ముఖచిత్రంతో గల నోటు పుస్తకాలు అందివ్వటం చాలా సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోలాటి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకరరావు అడ్మినిస్ట్రేటర్ నేకూరి రాజేష్ కుమార్, హైకోర్టు న్యాయవాది ఐ.ఇ.కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా రాత పుస్తకాలు పంపిణీ చేయడానికి పలువురు సంతోషం వ్యక్తపరిచి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.