ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను ఏఎస్డబ్ల్యూ సుధామణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సంఖ్యలు, కేవైసీ నవీకరణలు, ఇతర నమోదు వివరాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు అందించారు.అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె సూచించారు. తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొని హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల వివరాలను ఏఎస్డబ్ల్యూ సుధామణికి వివరించారు.

మనుబోలు ఎస్సీ హాస్టళ్లలో ఏఎస్డబ్ల్యూ సుధామణి ఆకస్మిక తనిఖీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను ఏఎస్డబ్ల్యూ సుధామణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సంఖ్యలు, కేవైసీ నవీకరణలు, ఇతర నమోదు వివరాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు అందించారు.అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె సూచించారు. తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొని హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల వివరాలను ఏఎస్డబ్ల్యూ సుధామణికి వివరించారు.

