Monday, 22 June 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్‌లో యువకుడి కస్టడీ మరణంపై SIT విచారణ
- Featured

ఆంధ్రప్రదేశ్‌లో యువకుడి కస్టడీ మరణంపై SIT విచారణ

ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడే సాయికృష్ణ కస్టడీలో మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో SIT పని చేయనుంది. ఘటనకు బాధ్యులెవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడే సాయికృష్ణ కస్టడీలో మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో SIT పని చేయనుంది. ఘటనకు బాధ్యులెవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.