భారత్–అమెరికా మధ్య చర్చలు సాగుతున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్ భారత్ను సందర్శించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కానున్నారు. కొన్ని సుంకాల అంశాలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలులోకి వస్తే అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు పోటీ దేశాల కంటే మెరుగైన అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తుది దశలో
భారత్–అమెరికా మధ్య చర్చలు సాగుతున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్ భారత్ను సందర్శించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కానున్నారు. కొన్ని సుంకాల అంశాలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలులోకి వస్తే అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు పోటీ దేశాల కంటే మెరుగైన అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

