Thursday, 21 May 2026
  • Home  
  • భారత్–ఇటలీ కొత్త ఒప్పందం
- జాతీయ అంతర్జాతీయ

భారత్–ఇటలీ కొత్త ఒప్పందం

రోమ్: భారత్–ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సంభాషణలు, దౌత్యమే మార్గమని అన్నారు. రెండు దేశాలు రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల సంబంధాలను “స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్” స్థాయికి తీసుకెళ్లారు.

రోమ్: భారత్–ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సంభాషణలు, దౌత్యమే మార్గమని అన్నారు. రెండు దేశాలు రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల సంబంధాలను “స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్” స్థాయికి తీసుకెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.