Monday, 6 April 2026
  • Home  
  • సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం

సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.