క్రిష్ణ మండలం తంగిడిలో ఇటీవల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు VBG RAM జీ నిధుల ద్వారా మంజూరు చేసిన 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ను కుర్వ వాడలో 120 మీటర్లు పనిని ప్రతేక పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి,మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప గారు పార్లమెంట్ సభ్యురాలగా ఎన్నికైన 2 సంవత్సరాలల్లొ మన నియోజకవర్గనికి అనేక అభివృద్ధి కార్యక్రమం లకు పెద్ద ఎత్తున నిద్దులు తెచ్చిన ఘనత అరుణమ్మ ది అని భవిష్యత్ లో క్రిష్ణ మండలానికి మరి నిధులు వస్తాయని అన్నారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ కీర్లింగ,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట్రాములు,మక్తల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ గుంతల్ హన్మంత్రాయ, జెంసేర్ నర్సింగప్ప, కంప్లి రాజు, బూత్ అధ్యక్షులు నర్సింగ, వార్డు సభ్యులు హన్మంతి బీరప్ప, వడ్డె చిన్నప్ప, ఛిగనూర్ మల్లప్ప, అలంపల్లి జుక్కప్ప,రవిగౌడ, బసవలింగ,, మల్లిఖార్జున,



