Monday, 9 March 2026
  • Home  
  • అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంగా వుండాలి-విశ్వబ్రాహ్మణ సంఘం
- తిరుపతి

అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంగా వుండాలి-విశ్వబ్రాహ్మణ సంఘం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ధర్మరాజుల స్వామి ఆలయం సమీపంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చంద్ర ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో సమాజ అభివృద్ధి, ఐక్యత, యువతకు విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యంగా పనిచేయాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ధర్మరాజుల స్వామి ఆలయం సమీపంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చంద్ర ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో సమాజ అభివృద్ధి, ఐక్యత, యువతకు విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యంగా పనిచేయాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.