ఉదయగిరి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు వైసీపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాక్లర సురేష్ అన్నారు సోమశిల నుంచి ఉదయగిరి మీదుగా కందుకూరు వరకు జీ కె న్ కాలువ ఉంది ఏడు వందల క్యూసెక్కుల 1400 క్యూసెక్కుల నీరు ప్రవహించెలా పనులు చేశాము క్రాకూటూరు రెగ్యులటర్ వద్ద డిస్ట్రి బ్యూటరి ఛానల్ నిర్మాణనికి రూ. 8.50కోట్లు బడ్జెట్ ఇవ్వండి ఇది పూర్తియితే 16 వేల ఎకరాలకు నీరు అందుతుందని ఉదయగిరి ఎ మ్మెల్యే కాకర్ల సురేష్ అసెoబ్లీ అన్నారు



